తూర్పుకాపులపాలిట ప్రత్యక్ష దైవం రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు - గొర్లి శ్రీనువాసనాయుడు


 న్యూ ఢిల్లీ:విశాఖ లోకల్ న్యూస్

తూర్పుకాపులపాలిట ప్రత్యక్ష దైవం రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు - గొర్లి శ్రీనువాసనాయుడు 

 రాజ్యసభ ఎంపి శ్రీ జివిఎల్ నరసింహారావు  ఆధ్వర్యంలో డిల్లీలో కేంధ్ర బిసి కమీషన్ సెక్రటరి శ్రీ రాజీవ్ రంజన్ ఐ.ఎ.ఎస్ ని కలసిన  విశాఖ బిజెపి నాయకులు కె నరసింగరావు ,ఉత్తరాంధ్రా తూర్పుకాపు సంఘం అధ్యక్షులు గొర్లె శ్రీనివాస నాయుడు ,వివిద జిల్లాల నుండి వచ్చిన 

సరిపిడకల రామారావు  ,(ఓబీసీ కన్వీనర్ ఆంద్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం భీమవరం )బలజ్యోతి మూర్తి  (రాష్ట్ర కమిటీ సెక్రటరీ  గుంటూరు ) మేరగని ప్రసాద్  రాష్టృ నాయకులు వంజరాపు దేవి ప్రసాద్  ,కోటకోటి ప్రసాద్ తదితరులు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిద జిల్లాల్లో వృత్తి రీత్యా నివాసం వుంటున్న ఇరవై లక్షల మంది తూర్పుకాపులకు ఎటువంటి సరతులు లేకుండా ఉత్తరాంధ్రా జిల్లాలలో వుంటున్న తూర్పుకాపులకు ఇస్తున్న బిసి-డి ఒబిసి సర్టిఫికేట్లను రాష్ట్రంలో గల మిగతా 10 జిల్లాలలో వుంటున్న వారందరికీ ఇవ్వాలని కోరుతూ దక్షిణాది రాష్టాృల విప్  రాజ్యసభ సభ్యులు శ్రీ జివిఎల్ నరసింహారావు  దృష్టికి తీసుకొని వెల్లి వినతి పత్రం ఇచ్చిన వెంటనే స్పందించి సంబందిత కేంధ్ర బిసి సంస్థ అదికారుల వద్దకు స్వయంగా ఎంపి  తీసుకొనివెల్లి ఎన్నో యేల్లగా వున్న సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పినందుకు తమ చిరకాల వాంచను నెరవేరుస్తున్నందుకు రాష్టృ తూర్పుకాపు సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.